ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతికి ప్రధాని మోదీ సంతాపం

'ఈ దుఃఖ సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తోంది': అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతికి ప్రధాని మోదీ సంతాపం;

Update: 2024-05-20 05:26 GMT

సోమవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్ మరణించారు.

'ఈ దుఃఖ సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తుంది' అని ప్రధాని మోదీ ఇబ్రహీ రైసీ మృతికి సంతాపం తెలుపుతూ పోస్ట్ పెట్టారు. 

Tags:    

Similar News