వైసీపీ ఎమ్మెల్యేలకు టైమ్ అయిపోయింది.. వారంతా టీడీపీతో టచ్లోనే ఉన్నారు: ఆనం

X
By - Subba Reddy |5 April 2023 6:00 PM IST
నెల్లూరు జిల్లాలో చాలా మంది వైసీపీ నేతలు టీడీపీతో టచ్లో ఉన్నారని ఆపార్టీ నేత ఆనం వెంకటరమణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలకు టైమ్ అయిపోయిందని.. ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలన్నారు. జగన్ ఎమ్మెల్యేలు చంద్రన్న జపం చేస్తున్నారన్న ఆనం వెంకటరమణరెడ్డి.. సైకో పాలన వద్దు సైకిల్ పాలనతోనే సంక్షేమం అంటున్నారని స్పష్టంచేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com