AP : మన్యం జిల్లాలో ఉపాధ్యాయుల ఆందోళన

AP : మన్యం జిల్లాలో ఉపాధ్యాయుల ఆందోళన

మన్యం జిల్లాలో ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ తీరుపై నిరసన తెలుపుతున్నారు. ప్రవీణ్ ప్రకాశ్ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఉపాధ్యాయ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పు ఎవరిదో తెలుసుకోకుండా ఉపాధ్యాయులపై వేటు వేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి పుస్తకాలు పం పిణీ జరుగుతున్న నేపథ్యంలో సంబంధంలేని మన్యం జిల్లా విద్యాశాఖ అధికా రిణిని సస్పెండ్‌ చేయడం దారుణమన్నారు. ఇలాంటి అక్రమ చర్యలకు పాల్ప డితే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Tags

Next Story