ఏపీలో కొత్తగా 22,018 పాజిటివ్ కేసులు..!

X
By - TV5 Digital Team |14 May 2021 6:00 PM IST
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 22,018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 22,018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 13,88,803కి చేరింది. కరోనాతో మరో 96 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 9,173కి చేరింది. కరోనా నుంచి 11,75,843మంది కోలుకుని డిశ్చార్జి అవగా.. 2,03,787 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాల్టి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,77,91,220 శాంపిలను టెస్ట్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com