ఏపిలో కొత్తగా 8,987 కరోనా కేసులు.. 35మంది మృతి..!

ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. ఒక్క రోజులో కొత్తగా 8వేల 987 కేసులు నమోదయ్యాయి. ఇక 24గంటల్లో వైరస్ బారిన పడి 35 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 9లక్షల 76వేల987కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7వేల 472గా నమోదయ్యాయి. గత 24గంటల్లో 3వేల 116 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు 53వేల 889 ఉన్నాయి. ఒక్క రోజులో అత్యధిక కేసులు నెల్లూరు జిల్లాలో 1,347 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 1,344 , గుంటూరు 1,202, చిత్తూరు1,063,ఈస్టు గోదావరి 851, విశాఖలో 675 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 20/04/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) April 20, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,74,092 పాజిటివ్ కేసు లకు గాను
*9,12,731 మంది డిశ్చార్జ్ కాగా
*7,472 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 53,889#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/jUBbsHtBl9
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com