జగన్ రోడ్లపైకి వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలి : అసదుద్దీన్ ఒవైసీ
![జగన్ రోడ్లపైకి వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలి : అసదుద్దీన్ ఒవైసీ జగన్ రోడ్లపైకి వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలి : అసదుద్దీన్ ఒవైసీ](https://www.tv5news.in/h-upload/2021/03/06/433309-jagan-and-owasai.webp)
By - Nagesh Swarna |6 March 2021 1:57 AM GMT
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు.
కర్నూలు పాతబస్తీలో మున్సిపల్ ఎన్నికల సభ నిర్వహించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆయన ఖండించారు. వెంటనే కేంద్రం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. జగన్ రోడ్లపైకి వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఆదోనిలో ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు.. ప్రభుత్వం అనుమతివ్వలేదని.. త్వరలో పర్మిషన్ తీసుకొని వస్తానని చెప్పారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com