గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..!
X
By - TV5 Digital Team |20 Feb 2021 8:07 PM IST
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పిన విమానం.. రన్ వే పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పిన విమానం.. రన్ వే పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. దోహ నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా 16 76 విమానం.. తిరుచినాపల్లి వెళ్లాల్సి ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com