Amaravati: అమరావతి ఉద్యమంలో ప్రభుత్వ నిర్ణయం మార్పు వెనుక ముఖ్యమైన అంశాలు..
Amaravati: అమరావతి ఉద్యమంలో ఇప్పటివరకు చోటుచేసుకున్న ముఖ్యమైన ఘట్టాలు..
BY Divya Reddy22 Nov 2021 7:38 AM GMT

X
Divya Reddy22 Nov 2021 7:38 AM GMT
Amaravati: అమరావతి ఉద్యమంలో ఇప్పటివరకు చోటుచేసుకున్న ముఖ్యమైన ఘట్టాలు..
- 2019 డిసెంబర్ 17న మూడు రాజధానుల ప్రకటన
- శాసన రాజధానిగా అమరావతి..
- కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం..
- న్యాయ రాజధానిగా కర్నూలు అంటూ అసెంబ్లీలో జగన్ ప్రకటన
- పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏను రద్దు చేస్తూ బిల్లులు తెచ్చిన ప్రభుత్వం
- మూడు రాజధానుల బిల్లులకు 2020 జనవరి 20న ఏపీ అసెంబ్లీ ఆమోదం
- మండలిలో బిల్లు ఆమోదం పొందకపోవడంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్
- రాజధానులపై ప్రజాభిప్రాయానికి జీఎన్ రావు ఆధ్వర్యంలో కమిటీ
- మూడు రాజధానులు బెటర్ అంటూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక
- మూడు రాజధానులు ప్రతిపాదిస్తూ డిసెంబర్ 20న జీఎన్ రావు కమిటీ నివేదిక
- జీఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలను అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ
- 2020 జూన్ 16న రెండోసారి శాసనసభలో బిల్లుల ఆమోదం
- 2020 జులైలో గవర్నర్ ఆమోదం కోసం బిల్లులు
- 2020 జులై 31న గవర్నర్ ఆమోదించటంతో చట్టంగా మారిన బిల్లు
- పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు వ్యతిరేకంగా హైకోర్టులో 57 పిటిషన్లు
Next Story
RELATED STORIES
Shalini Pandey: పూర్తిగా లుక్ మార్చేసిన 'అర్జున్ రెడ్డి' భామ.....
24 May 2022 3:35 PM GMTPriyanka Jawalkar : బద్దకంగా ఉందంటూ హాట్ ఫోటోస్ షేర్ చేసిన ప్రియాంక..!
21 May 2022 2:00 AM GMTSai Pallavi: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్.. అప్కమింగ్ మూవీ అప్డేట్...
9 May 2022 7:00 AM GMTAnasuya Bharadwaj : 'నా కోసం నేను చేస్తాను'.. అనసూయ కొత్త ఫోటోలు...
21 April 2022 1:46 PM GMTMahesh Babu: గ్రాండ్గా మహేశ్ బాబు తల్లి పుట్టినరోజు వేడుకలు.. ఫోటోలు...
20 April 2022 11:30 AM GMTPujita Ponnada : వైట్ శారీలో పూజిత.. కొత్త ఫోటోలు అదుర్స్..!
20 April 2022 7:15 AM GMT