Ananthapuram : రంగయ్య నామినేషన్ తిరస్కరణ

Ananthapuram : రంగయ్య నామినేషన్ తిరస్కరణ
వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం కోసమే... తన నామినేషన్ రెండు నిమిషాల్లోనే తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు.


అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి రంగయ్య నామినేషన్ తిరస్కరణకు గురైంది. అధికారుల తీరుపై ఎమ్మెల్సీ అభ్యర్థి రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇచ్చిన చెక్ లిస్ట్ మేరకు అన్ని రికార్డులు సబ్మిట్ చేసామన్నారు. అధికార పార్టీ ఒత్తిడితోనే నామినేషన్ తిరస్కరించారని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం కోసమే... తన నామినేషన్ రెండు నిమిషాల్లోనే తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు రిజెక్ట్ పేపర్ ముందే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు రంగయ్య తరుపు లాయర్‌.


Tags

Read MoreRead Less
Next Story