Andhra Pradesh: ఏపీ సీఎం జగనా లేక సజ్జలనా..?

Andhra Pradesh: ఏపీ సీఎం జగనా లేక సజ్జలనా..?
X
విజయమ్మ ఓటమి కోసం పోటీ చేసినందువల్లే జగన్‌కు బాబాయి అంటే కోపం

సీపీ ప్రభుత్వంపై అయ్యన్న ఫైర్‌ అయ్యారు. తప్పులు బయటపడుతున్నాయన్న కారణంతోనే వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. విజయమ్మ ఓటమి కోసం పోటీ చేసినందువల్లే జగన్‌కు బాబాయి అంటే కోపమన్నారు అయ్యన్న. ఏపీకి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డా లేకా సజ్జల రామకృష్ణా రెడ్డా అర్థం కావడం లేదన్నారు. వివేకా హత్య కేసులో ముందుగా విజయసాయి రెడ్డిని విచారించాలని డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో వైసీపీ నేతలు గందరగోళంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ చట్టం ప్రకారం విశాఖను రాజధానిగా చేస్తారో చెప్పాలన్నారు.

Tags

Next Story