AP : వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

X
By - Vijayanand |6 April 2023 3:43 PM IST
టీడీపీ నేత వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడ రూరల్ మండలంలోని శిపూడికి చెందిన యువత, దళితులు టీడీపీలో చేరారు
గుడివాడ నియోజక వర్గంలో వైసీపీ నుంచి యువకులు టీడీపీలోకి భారీగా చేరారు. టీడీపీ నేత వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడ రూరల్ మండలంలోని శిపూడికి చెందిన యువత, దళితులు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి ఆహ్వనించారు వెనిగండ్ల రాము.ప్రభుత్వ అరాచకాలు తట్టకోలేకే రాష్ట్రంలో యువత,మహిళులు టీడీపీకి మద్దతు తెలుపుతున్నారని అన్నారు.చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు.వైసీపీ పాలనలో బలహీన వర్గాలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు వెనిగండ్ల రాము.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com