AP : దోచుకోవడం దాచుకోవడం జగన్కు అలవాటు : పట్టాభి

X
By - Vijayanand |8 April 2023 5:30 PM IST
జగన్ సర్కార్పై టీడీపీ నేత పట్టాభి ఫైరయ్యారు. దోచుకోవడం దాచుకోవడం జగన్కు అలవాటు అయ్యిందని విమర్శించారు. ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద జగన్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన బినామీ కంపెనీల పేరుతో లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. షిర్డిసాయి ఎలక్ట్రికల్స్, మెస్సర్స్ రాఘవ కన్ స్ట్రక్షన్స్ కంపెనీల వెనక ఎవరు ఉన్నారో ప్రజలకు తెలుసన్నారు. అక్రమ సంపాదనతో ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక మోటార్లు మీటర్లు రైతులకు ఉరితాళ్లుగా మారబోతున్నాయని పట్టాభి అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com