మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి బొత్సా
Botsa Satyanarayana : మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి బొత్సా సత్యానారాయణ.
BY TV5 Digital Team16 Dec 2021 9:30 AM GMT

X
TV5 Digital Team16 Dec 2021 9:30 AM GMT
Botsa Satyanarayana : మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి బొత్సా సత్యానారాయణ. తిరుపతిలో రైతుల పేరిట జరగబోయేది రాజకీయ సభ అంటూ ఆరోపణలు చేశారు. రియల్ ఎస్టేట్ ద్వారా దోచుకోవలమే టీడీపీ లక్ష్యమన్నారు. అమరావతే కాకుండా.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ ఏర్పాటు చేయాలన్న వైసీపీ లక్ష్యమన్నారు మంత్రి బొత్సా సత్యనారాయణ.
Next Story
RELATED STORIES
Srikakulam : ఫాస్ట్ఫుడ్ సెంటర్లో ఎలుగుబంటి హల్చల్..
8 Aug 2022 2:36 PM GMTKurnool : నంద్యాల పోలీసులకు సవాల్గా మారిన ఆ హత్య కేసు..
8 Aug 2022 9:32 AM GMTBengal Tiger : అనకాపల్లిని వణికిస్తున్న బెంగాల్ టైగర్..
8 Aug 2022 9:05 AM GMTTelangana Weather: తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.....
8 Aug 2022 5:35 AM GMTMinister Roja: గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా..
7 Aug 2022 2:40 PM GMTGuntur: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం.. రైతు ఆత్మహత్య..
7 Aug 2022 11:15 AM GMT