Chandrababu Naidu : సినీపరిశ్రమ పెద్ద ఆస్తిని కోల్పోయింది : చంద్రబాబు
Chandrababu Naidu : అమరావతి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో గేయ రచయిత సిరివెన్నెలకు నివాళులు అర్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు.
BY TV5 Digital Team1 Dec 2021 10:00 AM GMT

X
TV5 Digital Team1 Dec 2021 10:00 AM GMT
Chandrababu Naidu : అమరావతి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో గేయ రచయిత సిరివెన్నెలకు నివాళులు అర్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. సిరివెన్నెల రచనలు ఉత్తేజాన్ని ఇచ్చేవిగా ఉంటాయన్నారు చంద్రబాబు. పార్టీకి పాటలు రాయించే సమయంలో ఆయనతో అనుబంధం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల మృతితో సినీ పరిశ్రమం పెద్ద ఆస్తిని కోల్పోయిందని అన్నారు. తెలుగు సినీ చరిత్రలో ఆయన రాసిన పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
అద్భుత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మృతి వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. దాదాపు 3000లకు పైగా పాటలు రాసి సంగీత ప్రియులను అలరించిన పద్మశ్రీ సీతారామశాస్త్రి గారి మరణం తెలుగు సాహితీ లోకానికే తీరని లోటు.(1/2) pic.twitter.com/JoN3A5jbeR
— N Chandrababu Naidu (@ncbn) November 30, 2021
Next Story
RELATED STORIES
Chikoti Praveen : ఆ వైసీపీ నేత అండతో రెచ్చిపోయిన చీకోటి ప్రవీణ్..
8 Aug 2022 3:11 PM GMTKurnool : నంద్యాల పోలీసులకు సవాల్గా మారిన ఆ హత్య కేసు..
8 Aug 2022 9:32 AM GMTAdilabad: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం.. గుప్తనిధుల కోసం మహిళను నరబలి..
8 Aug 2022 8:15 AM GMTPrakasam: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు
8 Aug 2022 4:15 AM GMTNellore: భార్య, 5 నెలల బిడ్డను చంపిన భర్త.. ఆపై తాను కూడా ఆత్మహత్య..
7 Aug 2022 3:45 PM GMTGuntur: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం.. రైతు ఆత్మహత్య..
7 Aug 2022 11:15 AM GMT