Chandrababu : రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలి : చంద్రబాబు
Chandrababu : వినుకొండ రైతు నరేంద్రను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
BY vamshikrishna15 Jan 2022 5:30 AM GMT

X
Chandrababu (tv5news.in)
vamshikrishna15 Jan 2022 5:30 AM GMT
Chandrababu : వినుకొండ రైతు నరేంద్రను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. మద్దతు ధర అడిగినందుకు రైతును జైల్లో పెట్టి.. మొత్తం రైతు వర్గాన్నే అవమానపరిచారంటూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పండగపూట అన్నదాత కుటుంబాన్ని క్షోభ పెడితే రైతులోకం క్షమించబోదని మండిపడ్డారు. వినుకొండ ఎమ్మెల్యే ఆదేశాలతోనే రైతు నరేంద్రపై తప్పుడు కేసులు పెట్టినట్టు నిర్దారణ అయిందన్నారు. ఇప్పటికే తప్పుడు కేసులు పెట్టిన వినుకొండ రూరల్ సీఐ సస్పెండ్ అయ్యారని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని వెంటనే నరేంద్రను విడుదల చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
Next Story
RELATED STORIES
Rohit Sharma: టీమిండియా కెప్టెన్కు కరోనా.. బీసీసీఐ ట్వీట్తో...
26 Jun 2022 9:30 AM GMTIPL Media Rights: ఐపీఎల్ వేలంలో రికార్డ్.. రూ.40,075 కోట్లకు మీడియా...
13 Jun 2022 1:30 PM GMTKane Williamson: టెస్టుల్లో ఆ టీమ్కు భారీ షాక్.. కెప్టెన్కే కరోనా..
10 Jun 2022 10:15 AM GMTMithali Raj: 24 ఏళ్ల మిథాలీ క్రికెట్ కెరీర్.. ఎన్నో రికార్డులు,...
8 Jun 2022 10:45 AM GMTMithali Raj: ఇంటర్నేషనల్ క్రికెట్కు మిథాలీ రాజ్ గుడ్ బై..
8 Jun 2022 9:12 AM GMTIPL: భారీ డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధమవుతోన్న ఐపీఎల్.. రూ.50...
7 Jun 2022 2:15 PM GMT