CRDA: సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభించిన చంద్రబాబు

CRDA: సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభించిన చంద్రబాబు
X
అమరావతిలో నూతన శకం ఆరంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం అయిన అమరావతిలో అత్యాధునిక హంగులతో నూతన సీఆర్డీఏ కార్యాలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం. 9.54 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి నారాయణలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రాయపూడి సమీపంలోని సీడ్ ఆక్సిస్ రోడ్ వద్ద నిర్మించిన ఈ కార్యాలయం మొత్తం 3,07,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జి+7 అంతస్తులతో రూపుదిద్దుకుంది. ఇందులో రిసెప్షన్, పబ్లిక్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్, బ్యాంకు, AI కమాండ్ సెంటర్, సమావేశ మందిరాలు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, CRDA, ADCL విభాగాలు మరియు ఉన్నతాధికారుల ఛాంబర్లు ఏర్పాటు చేశారు.

ఆరం­భో­త్స­వం­తో అమ­రా­వ­తి­లో పను­లు మరింత ఊపం­దు­కో­ను­న్నా­యి. రా­య­పూ­డి ప్రాం­తం­లో 3.62 ఎక­రా­ల్లో ని­ర్మి­త­మైన ఈ 7 అం­త­స్తుల భవనం, ఇం­టి­గ్రే­టె­డ్ కం­ట్రో­ల్ రూ­మ్‌­తో పాటు అధు­నా­తన సౌ­క­ర్యా­ల­తో అమ­రా­వ­తి అభి­వృ­ద్ధి­కి కేం­ద్ర హబ్‌­గా మా­ర­నుం­ది. రా­య­పూ­డి ప్రాం­తం­లో 3.62 ఎక­రాల స్థ­లం­లో ని­ర్మి­త­మైన ఈ భవనం, మొ­త్తం 2.42 లక్ష చద­ర­పు అడు­గుల వి­స్తీ­ర్ణం­లో వ్యా­పిం­చి ఉంది. భవనం G+7 రూ­పం­లో ఉంది. ప్ర­తి అం­త­స్తు­లో అధి­కా­రుల కె­బి­న్‌­లు, ఉద్యో­గుల వర్క్‌­స్టే­ష­న్‌­లు, కా­మ­న్ ఫె­సి­లి­టీ­లు అలా­గే వి­స్తృత ఇం­టీ­రి­య­ర్ డి­జై­న్‌­తో ప్ర­ణా­ళి­కా­బ­ద్ధం­గా ని­ర్మిం­చా­రు.

Tags

Next Story