కడప జిల్లాలో పేలుడు ఘటనపైన చంద్రబాబు దిగ్బ్రాంతి..!
కడప జిల్లాలో పేలుడు ఘటనపైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ ఘటన పైన ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
BY vamshikrishna8 May 2021 9:00 AM GMT

X
Nara chandrababu Naidu (File Photo)
vamshikrishna8 May 2021 9:00 AM GMT
కడప జిల్లాలో పేలుడు ఘటనపైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ ఘటన పైన ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా పేలుడు పదార్థాల విస్ఫోటనంతో 8 మంది కూలీలు మృతి చెందారు. కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామ శివారులోని ముగ్గురాళ్ల గనిలో ఈ బ్లాస్టింగ్ సంభవించింది. ముగ్గు రాయి తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్ వాడుతుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎనమిది మంది కూలీలు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి.
Next Story
RELATED STORIES
Pavithra Lokesh: నరేశ్తో పెళ్లి వార్తలపై స్పందించిన పవిత్రా లోకేశ్.....
2 July 2022 3:30 PM GMTRaashi Khanna: యామిని పాత్రకు కనెక్ట్ అయ్యాను కానీ అది ఎవరికీ...
2 July 2022 2:00 PM GMTLiger Poster: లైగర్ న్యూడ్ పోస్టర్.. సమంత, అనుష్క రియాక్షన్ ఏంటంటే..?
2 July 2022 12:30 PM GMTSalaar: సలార్తో రాకీ భాయ్.. స్క్రీన్ షేర్ చేసుకోనున్న ప్రభాస్, యశ్..
2 July 2022 11:15 AM GMTRahul Ramakrishna: దమ్ముంటే సినిమా తీయండి అంటూ నటుడి ట్వీట్.. వెంటనే...
2 July 2022 9:53 AM GMTVijay Devarakonda: విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ కాంబో.. ముచ్చటగా...
1 July 2022 2:45 PM GMT