Chandrababu: వరద బాధితులకు చంద్రబాబు భరోసా.. నెల్లూరులో పర్యటన..

X
By - Prasanna |25 Nov 2021 12:31 PM IST
Chandrababu: నెల్లూరు జిల్లాలో వరదలు విలయతాండవం చేశాయి. ఆ బారి నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు.
Nellore Floods: నెల్లూరు జిల్లాలో వరదలు విలయతాండవం చేశాయి. ఆ బారి నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఎప్పుడు వరద వచ్చి పడుతుందోనని ఆందోళనలో ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పత్తా లేకుండా పోయారు. వరద బాధితులకు అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు చేరుకోనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com