Anantapur: అనంతపురం జిల్లాలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన మంత్రి స్వాగతసంబరాలు..

Anantapur: అనంతపురం జిల్లాలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన మంత్రి స్వాగతసంబరాలు..
Anantapur: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంత్రి ఉష శ్రీ చరణ్‌ స్వాగతసంబరాల్లో ఓ చిన్నారి ప్రాణాన్ని తీశాయి.

Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విషాదం చోటుచేసుకుంది. మంత్రి ఉష శ్రీ చరణ్‌ స్వాగతసంబరాల్లో ఓ చిన్నారి ప్రాణాన్ని తీశాయి. శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన.. ఈరక్క, గణేష్‌ల కూతురు పండు అనారోగ్యంతో బాధపడుతోంది.. ఈ క్రమంలో చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా.. అంబులెన్స్‌ రాలేదు. దీంతో బైక్‌పై కళ్యాణదుర్గం తీసుకెళ్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎంతకీ వదలక పోవడంతో చిన్నారి మృతి చెందింది.. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story