ఏపీలో విస్తృతంగా పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం
![ఏపీలో విస్తృతంగా పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం ఏపీలో విస్తృతంగా పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం](https://www.tv5news.in/h-upload/2023/08/11/1041062-54646.webp)
By - Vijayanand |11 Aug 2023 9:52 AM GMT
ఆంధ్ర ప్రదేశ్లో మాదక ద్రవ్యాల వినియోగం విస్తృతమవుతోంది. ఏపీలో ప్రతి ఏటా పెద్ద ఎత్తున గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా పెరుగుతోంది. కేసులు కూడా ఇదే స్థాయిలో నమోదవుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ఈ వివరాలను కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మాదక ద్రవ్యాల రవాణాలో 2019లో 431 కేసులు నమోదయితే.. , 2020లో 602 కేసులు, 2021లో 18 వందల 85 కేసులు నమోదయ్యాయి. ఏపీ మాదక ద్రవ్యాల హబ్గా మారిందని ఇప్పటికే విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర గణాంకాలు వారి విమర్శలు నిజమేనని చెబుతున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com