chandrababu : చంద్రబాబుని కలిసిన గ్రూప్ 1 అభ్యర్థులు..!
chandrababu : అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన గ్రూప్ వన్ అభ్యర్ధులు... చంద్రబాబుకు వినతి పత్రం సమర్పించారు.
BY TV5 Digital Team1 Jun 2022 12:30 PM GMT

X
TV5 Digital Team1 Jun 2022 12:30 PM GMT
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు గ్రూప్ వన్ అభ్యర్ధులు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన గ్రూప్ వన్ అభ్యర్ధులు... చంద్రబాబుకు వినతి పత్రం సమర్పించారు. 2018 గ్రూప్ వన్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, ఏపీపీఎస్సీ వ్యవహారం అనుమానాస్పందగా ఉందని... చంద్రబాబుకు వివరించారు. డిజిటల్, మాన్యువల్ వాల్యువేషన్లో 62 శాతం వ్యత్యాసం ఉందని, ఈ రెండింటి మూల్యాంకనంలో తేడా రావడమే అనుమానాలు తావిస్తోందన్నారు. మాన్యువల్ మూల్యాంకనంలో80 శాతం తెలుగు మీడియం అభ్యర్ధులకు అన్యాయం జరిగిందన్నారు. డిజిటల్, మాన్యువల్లో ఏది పారదర్శకంగా జరిగిందో తేలాలంటే... న్యాయ విచారణ జరపాలని కోరారు.
Next Story
RELATED STORIES
Common Wealth Games : కామన్వెల్త్లో వరుస మెడల్స్తో దూసుకుపోతున్న...
8 Aug 2022 1:24 PM GMTVenkaiah Naidu : ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చివరి ప్రసంగం ఇదే..
8 Aug 2022 12:45 PM GMTLakshya Sen : కామన్వెల్త్ క్రీడల్లో కొనసాగుతున్న భారత్ హవా..
8 Aug 2022 12:16 PM GMTPV Sindhu : కామన్వెల్త్లో 'సింధు' స్వర్ణం..
8 Aug 2022 9:56 AM GMTChandrababu: మోదీతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. దేశవ్యాప్తంగా సర్వత్రా...
7 Aug 2022 3:30 PM GMTMaharashtra: తొమ్మిదేళ్ల క్రితం కిడ్నాప్ అయిన చిన్నారి.. సురక్షితంగా...
7 Aug 2022 3:15 PM GMT