JANASENA: 18 స్థానాల్లో జనసేన అభ్యర్థులు వీరే..

జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ , టీడీపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 21 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్లో పెట్టింది.
అసెంబ్లీ అభ్యర్థులు..
పిఠాపురం- పవన్ కల్యాణ్
నెల్లిమర్ల - లోకం మాధవి
అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
కాకినాడ రూరల్ - పంతం నానాజీ
రాజానగరం - బత్తుల బలరామకృష్ణ
తెనాలి - నాదెండ్ల మనోహర్
నిడదవోలు - కందుల దుర్గేష్
పెందుర్తి - పంచకర్ల రమేష్ బాబు
యలమంచిలి - సుందరపు విజయ్ కుమార్
పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ
రాజోలు - దేవ వరప్రసాద్
తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్
భీమవరం - పులపర్తి ఆంజనేయులు
నరసాపురం - బొమ్మిడి నాయకర్
ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు
పోలవరం - చిర్రి బాలరాజు
తిరుపతి - అరణి శ్రీనివాసులు
రైల్వే కోడూరు - డా.యనమల భాస్కరరావు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com