Raghurama Krishnraju : రఘురామ విడుదలకు లైన్ క్లియర్..!

X
By - TV5 Digital Team |23 May 2021 3:10 PM IST
Raghurama Krishnraju : సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల ప్రక్రియ ఆలస్యం అవుతుంది.
Raghurama Krishnraju : సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న ఆయనను తనయుడు భరత్, వ్యక్తిగత న్యాయవాది కలిశారు. రఘురామ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రేపు ఉదయం లోయల్ కోర్టులో బెయిల్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నందున.. సాయంత్రం వరకు రఘురామ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com