Maha Padayatra: ముగిసిన అమరావతి రైతుల మహాపాదయాత్ర.. 44 రోజుల తర్వాత..

Maha Padayatra (tv5news.in)

Maha Padayatra (tv5news.in)

Maha Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగిసింది. 4

Maha Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగిసింది. 44 రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఈ సంకల్ప యాత్ర.. ఎన్నో అడ్డంకులను దాటుకుండా శ్రీవారి చెంతకు చేరింది. అలిపిరి పాదాల వద్దకు చేరుకున్న రైతులు, మహిళలు కొబ్బరికాయలు కొట్టి.. గోవింద నామ స్మరణతో శ్రీవారిని ప్రార్థించారు. జై అమరావతి నినాదాలతో ఆధ్యాత్మిక నగరాన్ని హోరెత్తించారు.

Tags

Read MoreRead Less
Next Story