ఒకే వేదికపై మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్

ఒకే వేదికపై మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్
విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ జరిగిన రిలే దీక్షలో ఆసక్తికర పరిణామం కనిపించింది. ఒకే వేదికపై మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కూర్చుకున్నారు.

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ జరిగిన రిలే దీక్షలో ఆసక్తికర పరిణామం కనిపించింది. ఒకే వేదికపై మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కూర్చుకున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారి పాత మిత్రులు ఇద్దరూ ఒకే చోట కలిశారు. ఉక్కు పోరాటానికి మద్దతు ప్రకటించారు. అదే వేదికపై ఉన్న సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవంతి, గంటాలు కలిసి విశాఖ ఉక్కు కోసం చంద్రబాబు, జగన్‌లను ఒకే వేదికపైకి తీసుకురావాలని కోరారు. రాజకీయ నేతలు ఒకొర్ని ఒకరు తిట్టుకుంటే ఉపయోగం లేదంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ కామెంట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story