Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం..

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం..
Srikakulam: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం యలమంచిలిలో దారుణం జరిగింది.

Srikakulam: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం యలమంచిలిలో దారుణం జరిగింది. ఓకే కుటుంబానికి చెందిన నలుగురు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఆత్మహత్యకు యత్నించిన వారిలో తల్లి సహా ముగ్గురు పిల్లలున్నారు. వీరిలో తల్లి చిన్నమ్మడు సహా ఓ కూతరు ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స కోసం రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story