Raghu Rama Krishna Raju : మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గడం ప్రజా విజయం: ఎంపీ రఘురామ

Raghu Rama Krishna Raju :  మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గడం ప్రజా విజయం: ఎంపీ రఘురామ
Raghu Rama Krishna Raju : మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గడం ప్రజా విజయమని అన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు.

Raghu Rama Krishna Raju : మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గడం ప్రజా విజయమని అన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. అమిత్‌ షా తిరుపతి మీటింగ్‌లో బీజేపీ నేతలకు చెప్పిన తరువాత తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన పోరాట ఫలితమే ఈ విజయం అని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేసిన అమరావతి రైతులు, మహిళలు, జేఏసీ, ప్రజా సంఘాలకు, మద్దతు తెలిపిన అందరికీ అభినందనలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story