ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ
ప్రధాని మోదీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.
BY Nagesh Swarna20 March 2021 6:06 AM GMT

X
Nagesh Swarna20 March 2021 6:06 AM GMT
రాష్ట్రాల్లో ఉచిత పథకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ ప్రధాని మోదీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఉచిత పథకాలలో రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని.. అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను విస్మరిస్తున్నాయన్నారు.
రాష్ట్రాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలను నియంత్రించాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు. రాష్ట్ర ఖజానాలను ఉచితాలకు పంచిపెట్టి మరిన్ని నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య కేంద్రం వివక్ష చూపుతోందనే ఆరోపణలకు ఇదే మూలకారణమని చెప్పారు.
Next Story
RELATED STORIES
Assam: ఫేస్ బుక్ ప్రేమ.. పెళ్లి చేసుకున్నాక అసలు విషయం తెలిసి..
28 May 2022 11:15 AM GMTLIC Policy: ఎల్ఐసి నుంచి మరో కొత్త పాలసీ.. ప్లాన్ బెనిఫిట్స్..
28 May 2022 7:36 AM GMTSuccess Story: ఇంటర్ చదివి.. గాడిద పాలు అమ్మి కోట్లు సంపాదిస్తూ..
28 May 2022 6:57 AM GMTRahul Gandhi: బ్రిటన్ పర్యటనలో రాహుల్ గాంధీకి ఇబ్బందికర పరిస్థితి..
27 May 2022 1:30 PM GMTSanjeev Khirwar: ఐఏఎస్ అధికారి నిర్వాకం.. పెంపుడు కుక్క వాకింగ్ కోసం ...
27 May 2022 1:00 PM GMTJharkhand: పంచాయితీ ఎలక్షన్ డ్యూటీలో ఎం.ఎస్.ధోని .. : షాక్ లో పబ్లిక్
27 May 2022 11:00 AM GMT