Nadendla Manohar : ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా జనసేనదే అధికారం : నాదెండ్ల
Nadendla Manohar : వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని... ఎన్నికలు ఎప్పుడు జరిగినా... జనసేన పార్టీదే అధికారమన్నారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్.
BY vamshikrishna9 Oct 2021 9:15 AM GMT

X
vamshikrishna9 Oct 2021 9:15 AM GMT
Nadendla Manohar : వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని... ఎన్నికలు ఎప్పుడు జరిగినా... జనసేన పార్టీదే అధికారమన్నారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ జిల్లాల్లో రైతుల పరిస్థితి దారుణంగా తయారయ్యిందని... ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. సీఎం పర్యటనకు 3 రోజుల పాటు చిరు వ్యాపారులతో షాపులు మూయించారన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే... సంక్షేమ పథకాలు రద్దు చేస్తామంటూ అధికారులు బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు బాగా పడుతున్నాయని చెబుతున్న మంత్రులు... 5 లక్షల ఎకరాల్లో వరిసాగు ఎందుకు నిలిచిపోయిందో చెప్పాలన్నారు నాదెండ్ల మనోహర్.
Next Story
RELATED STORIES
Vismaya-Case: నా కూతురి ఆత్మ కారులోనే ఉంది.. అతడికి యావజ్జీవ శిక్ష...
24 May 2022 1:15 PM GMTTamil Nadu: బిర్యానీ లేదు.. అందుకే పెళ్లి వాయిదా..!
24 May 2022 12:40 PM GMTKarnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ప్రైవేట్ బస్సు ఢీ.. 9...
24 May 2022 8:50 AM GMTSrilanka Crisis: శ్రీలంక సంక్షోభం.. రికార్డు స్థాయిలో పెట్రో, డీజిల్...
24 May 2022 7:47 AM GMTPetrol And Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ను తగ్గించిన...
23 May 2022 2:15 PM GMTMadhya Pradesh: భార్య కష్టం చూడలేక మోపెడ్ కొన్న బెగ్గర్
23 May 2022 12:00 PM GMT