మంగళగిరి కోర్టుకు హాజరైన నారా లోకేష్
By - Prasanna |18 Aug 2023 7:13 AM GMT
వైసీపీ నేతలపై వేసిన పరువునష్టం దావా విషయంలో హాజరు
మంగళగిరి కోర్టుకు హాజరైన నారా లోకేష్
వైసీపీ నేతలపై వేసిన పరువునష్టం దావా విషయంలో హాజరు
పోసాని, సింగలూరు శాంతి ప్రసాద్ పై పరువు నష్టం కేసు దాఖలు
తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని లోకేష్ న్యాయపోరాటం
2 కేసుల్లో వాంగ్మూలం నమోదు కోసం మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టుకు లోకేష్
కంతేరులో లోకేష్ 14 ఎకరాలు భూములు కొనుగోలు చేశారని పోసాని ఆరోపణ
రెండుసార్లు నోటీసులు పంపినా పోసాని స్పందించలేదన్న లోకేష్
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com