తెలుగు ప్రజలకు నారా లోకేష్ ఉగాది శుభాకాంక్షలు..!

X
By - TV5 Digital Team |13 April 2021 11:45 AM IST
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ నూతన సంవత్సరంలో మీ ఆశయాలు నెరవేరాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉగాది పురస్కరించుకొని తిరుపతిలో లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుపతిలో ప్లవనామ సంవత్సరం సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలని ఆ దైవాన్ని ప్రార్ధించాను. pic.twitter.com/3xCz8bX3RY
— Lokesh Nara (@naralokesh) April 13, 2021
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com