YCP, TDPకి సరిసమానంగా వచ్చిన ఓట్లు... ఏకపక్షంగా వైసీపీ అభ్యర్థి గెలుపును ప్రకటించిన అధికారులు..!

YCP, TDPకి సరిసమానంగా వచ్చిన ఓట్లు... ఏకపక్షంగా వైసీపీ అభ్యర్థి గెలుపును ప్రకటించిన అధికారులు..!
అనంతపురం జిల్లా కదిరిలో 29వ వార్డు టీడీపీ అభ్యర్థి డైమండ్ భాషా ఆందోళన చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

అనంతపురం జిల్లా కదిరిలో 29వ వార్డు టీడీపీ అభ్యర్థి డైమండ్ భాషా ఆందోళన చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీ, టీడీపీకి సరిసమానంగా ఓట్లు రావడంతో అధికారులు ఏకపక్షంగా వైసీపీ అభ్యర్థి గెలుపును ప్రకటించారని టీడీపీ అభ్యర్థి డైమండ్ భాషా ఆరోపించారు. వైసీపీ నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారని డైమండ్ భాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవోతో డైమాండ్ భాషా వాగ్వాదానికి దిగారు అయితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవాలని ఆర్డీవో స్పష్టంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story