modi: ఏపీ నేతలూ.. మీరు భేష్

modi: ఏపీ నేతలూ.. మీరు భేష్
X

యో­గాం­ధ్ర ని­ర్వ­హ­ణ­పై ఏర్పా­ట్ల­పై ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు, డి­ప్యూ­టీ సీఎం పవ­న్‌ కల్యా­ణ్‌, కేం­ద్ర­మం­త్రి రా­మ్మో­హ­న్‌ నా­యు­డు, ఎంపీ భర­త్‌­తో ప్ర­ధా­ని మోదీ మాటా మం­తీ­లో పా­ల్గొ­న్నా­రు. ప్ర­పం­చం ఏపీ వైపు చూ­సే­లా చే­శా­ర­ని మోదీ.. నే­త­ల­ను ప్ర­శం­సిం­చా­రు. యో­గాం­ధ్ర ద్వా­రా సరి­కొ­త్త రి­కా­ర్డు­లు సృ­ష్టి­స్తు­న్నా­మ­ని చం­ద్ర­బా­బు.. ప్ర­ధా­ని­తో అన్నా­రు. ఏపీ నా­య­కుల పని­తీ­రు భేష్ అంటూ మోదీ ప్ర­శం­సిం­చా­రు.యో­గాం­ధ్ర కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­నేం­దు­కు ప్ర­ధా­న­మం­త్రి వి­శా­ఖ­కు చే­రు­కు­న్నా­రు. వి­మా­నా­శ్ర­యం­లో ఆయ­న­కు గవ­ర్న­ర్‌ అబ్దు­ల్‌ నజీ­ర్‌, సీఎం చం­ద్ర­బా­బు, డి­ప్యూ­టీ సీఎం పవ­న్‌, మం­త్రి నారా లో­కే­శ్‌ స్వా­గ­తం పలి­కా­రు.

Tags

Next Story