Prakasam: వైసీపీ నేత ఇంట్లో పురాతన మరకత పంచముఖ వినాయక విగ్రహం.. విలువ రూ.25 కోట్లు..

Prakasam: వైసీపీ నేత ఇంట్లో పురాతన మరకత పంచముఖ వినాయక విగ్రహం.. విలువ రూ.25 కోట్లు..
Prakasam: ఓ వైసీపీ నేత ఇంట్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మరకత పంచముఖ వినాయక విగ్రహం లభ్యమైనట్లు తెలుస్తోంది.

Prakasam: ప్రకాశం జిల్లాలో పురాతన విగ్రహాన్ని సీజ్‌ చేశారు పోలీసులు. ఎర్రగొండపాలెంలో ఓ వైసీపీ నేత ఇంట్లో ఒంగోలు సీసీఎస్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మరకత పంచముఖ వినాయక విగ్రహం లభ్యమైనట్లు తెలుస్తోంది. అత్యంత అరుదైన ఈ విగ్రహం విలువ 25 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు రావడంతో విగ్రహాన్ని ఎర్రగొండపాలెం పోలీసులకు అప్పగించి వెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story