Srikakulam: వాగులో పడ్డ ప్రైవేట్ బస్సు.. గాయాలతో బయటపడిన ప్రయాణికులు..

X
By - Divya Reddy |20 Jun 2022 4:00 PM IST
Srikakulam: శ్రీకాకుళం జిల్లా పెద్ద తామరాపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Srikakulam: శ్రీకాకుళం జిల్లా పెద్ద తామరాపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమబెంగాల్ నుంచి బెంగుళూరుకు వలస కూలీలతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వాగులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మందికి తీవ్ర గాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను టెక్కలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com