గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం

X
By - kasi |9 Sept 2020 5:05 PM IST
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్నాయి.. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.. ఐదుగురికి గాయాలయ్యాయి. గుంటూరు లోని శావల్యాపురం మండలంలో బుధవారం ఈ ఘటన జరిగింది. నంద్యాల నుంచి విజయవాడ వెళ్తున్న కారు, ఏలూరు నుంచి వినుకొండ వైపు వస్తున్న మరో కారు కనమర్లపూడి వద్ద ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com