గవర్నర్ను కలవనున్న టీడీపీ నేతలు
By - Bhoopathi |8 Jun 2023 7:45 AM GMT
ఏపీ గవర్నర్ను కలవనుంది టీడీపీబృందం. ఇవాళ సాయంత్రం 5 గంటలకు గవర్నర్తో టీడీపీ నేతల బృందం భేటీ కానున్నారు.
ఏపీ గవర్నర్ను కలవనుంది టీడీపీబృందం. ఇవాళ సాయంత్రం 5 గంటలకు గవర్నర్తో టీడీపీ నేతల బృందం భేటీ కానున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో వైసీపీ నేతలు సృష్టిస్తున్న అడ్డంకులు,పోలీసుల తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే రాష్ట్రంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులపైనా కూడా గవర్నర్కు నివేదించనున్నారు. గవర్నర్ను కలవనున్న టీడీపీ బృందంలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,సీనియర్ నేతలు నక్కా ఆనంద్బాబు, కొల్లు రవీంద్ర, ఎంఏ షరిఫ్ ఉన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com