Eluru: ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు.. అనుమతి లేదంటూ..
Eluru: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం.. పెదపాడు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివాదానికి దారితీసింది.
BY Divya Reddy21 May 2022 4:15 PM GMT

X
Divya Reddy21 May 2022 4:15 PM GMT
Eluru: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం.. పెదపాడు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివాదానికి దారితీసింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరినా.. పర్మిషన్ రాలేదు. దీంతో టీడీపీ నాయకులు గ్రామంలో విగ్రహాన్ని 2 రోజుల క్రితం నెలకొల్పారు. అయితే తాజాగా విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ లేదంటూ.. దానిని తొలగించేందుకు అధికారులు అక్కడికి చేరుకోగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనుమతులు కోరినా కావాలనే ఇవ్వడం లేదని.. విగ్రహాన్ని తొలగిస్తే ఊరుకోమని స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో ఈనెల 28లోగా అనుమతులు తెచ్చుకోవాలని, అప్పటి వరకు విగ్రహానికి ముసుగు వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Next Story
RELATED STORIES
Manish Sisodia : ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటి పై సీబీఐ...
19 Aug 2022 10:07 AM GMTCentral Power : రాష్ట్రాల కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం
19 Aug 2022 9:13 AM GMTPrashant Kishor: బిహార్ సీఎం నితీశ్ వాగ్దానాలపై ప్రశాంత్ కిషోర్ కీలక...
18 Aug 2022 4:00 PM GMTMaharashtra: భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల ప్లాన్.. ఆ బోట్ వల్లే...
18 Aug 2022 3:45 PM GMTDouble Decker Bus: రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు.....
18 Aug 2022 3:30 PM GMTDolo 650: డోలో-650 అమ్మకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. రూ.1000...
18 Aug 2022 2:00 PM GMT