టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కన్నుమూత..!

X
By - TV5 Digital Team |3 May 2021 2:23 PM IST
టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు.
టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల టీడీపీ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. సబ్బం హరికి భార్య లక్ష్మి ముగ్గురు పిల్లలున్నారు. కాగా సబ్బం హరికి ఈనెల 15న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com