Chittoor: స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు..
By - Divya Reddy |19 Dec 2021 4:00 PM GMT
Chittoor: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్వర్ణముఖి నదిలో ఈతకని వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.
Chittoor: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్వర్ణముఖి నదిలో ఈతకని వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. నీటిలో కొట్టుకుపోతుండగా ఒకరిని స్థానికులు కాపాడారు. ఈ ఘటన రేణిగుంట మండలం జీ.పాళ్యం గ్రామంలో చోటుచేసుకుంది. గల్లంతైన గణేష్, ధోనీ, యుగంధర్ కోసం గాలింపు చేపట్టారు గజ ఈతగాళ్లు. నిక్షిత్ అనే విద్యార్థిని స్థానికులు రక్షించారు. పిల్లల ఆచూకి తెలియక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com