Tirumala :తిరుమల సమాచారం : కొనసాగుతున్న భక్తుల రద్దీ
Tirumala : కలియుగ ప్రత్యేక్షదైవం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న (శుక్రవారం ) శ్రీవారిని 28, 858 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
BY vamshikrishna11 Dec 2021 3:28 AM GMT

X
vamshikrishna11 Dec 2021 3:28 AM GMT
Tirumala : కలియుగ ప్రత్యేక్షదైవం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న (శుక్రవారం ) శ్రీవారిని 28, 858 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 15,235 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.43 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుమల శ్రీవారి దర్శనంకు వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ లేదా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది టీటీడీ.. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాలని టీటీడీ సూచించింది.
Next Story
RELATED STORIES
Ram Pothineni: గర్ల్ఫ్రెండ్తో పెళ్లి.. స్పందించిన హీరో రామ్..
29 Jun 2022 12:45 PM GMTAnasuya Bharadwaj: 'జబర్దస్త్' మేకర్స్కు షాక్.. అనసూయ కూడా ఔట్.....
29 Jun 2022 12:05 PM GMTVikram OTT: డిస్నీ ఫ్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ కానున్న కమల్ హాసన్...
29 Jun 2022 11:40 AM GMTSamantha: సమంతను ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేనే: సీనియర్ డైరెక్టర్
29 Jun 2022 10:30 AM GMTHemachandra: విడాకులంటూ ప్రచారం.. స్పందించిన శ్రావణ భార్గవి,...
29 Jun 2022 9:57 AM GMTSurya: అరుదైన ఆహ్వానం.. ఆస్కార్ కమిటీలో సూర్య..
29 Jun 2022 8:32 AM GMT