Parthasarathy : వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి హల్చల్ .. పోలీసులనే బ్రోకర్లంటూ

X
By - TV5 Digital Team |24 Feb 2022 10:21 AM IST
Parthasarathy : వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి హల్చల్ చేశారు. ఏకంగా పోలీసులనే బ్రోకర్లంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Parthasarathy : వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి హల్చల్ చేశారు. ఏకంగా పోలీసులనే బ్రోకర్లంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే... పోలీసులపై విరుచుకుపడ్డారు. గొడవపడితే స్టేషన్లో కొడతారా అంటూ మండిపడ్డారు. ఉయ్యూరు SIపై కేసు పెట్టండంటూ వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అటు SI, ASIలపై కూడా ఉన్నతాధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆ ASIని విజయవాడ సిటీ కమిషనరేట్ పరిధిలో ఉంచొద్దు.....చర్యలు తీసుకోకపోతే హోం మినిస్టర్కు ఫిర్యాదు చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే కోర్టులో కేసు వేయండంటూ ఉన్నతాధికారులపైనా ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే పార్థసారథి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com