AP Panchayat Election Results 2021 : పంచాయతీ ఫలితాలపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్‌!

AP Panchayat Election Results 2021 : పంచాయతీ ఫలితాలపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్‌!
AP Panchayat Election Results 2021 : ఏపీలో మొదటి విడత పంచాయతీ సమరం ముగిసిన వేళ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది.

AP Panchayat Election Results 2021 : ఏపీలో మొదటి విడత పంచాయతీ సమరం ముగిసిన వేళ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. గెలుపు ఓటమి సహజమని.. గెలుపు ఆనందాన్నిస్తే ఓటమి ఆలోచనను ఇస్తుందని.. ఆ రెండూ నీతో శాశ్వతంగా ఉండవంటూ తాత్విక ధోరణిలో ఆయన ట్వీట్‌ చేశారు. అయితే దీనిపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ ఓటమిని అంగీకరించిందని అందుకే విజయసాయిరెడ్డి ఈ తరహాలో ట్వీట్‌ చేశారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ఊహించని షాక్‌తో విజయసాయిరెడ్డి అవాక్కయ్యారని వారు ఎద్దేవా చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story