Tirupati : తిరుపతిలో వైసీపీ ఆధిక్యం..!
By - TV5 Digital Team |2 May 2021 5:18 AM GMT
తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 42,208 ఓట్ల ఆధిక్యంలో గురుమూర్తి ఉన్నారు.
తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 42,208 ఓట్ల ఆధిక్యంలో గురుమూర్తి ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ లో గురుమూర్తికి 88,685 ఓట్లు రాగా... టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మికి 46,477 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 6,774 ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్ లో వైసీపీ ఆధిక్యం కనబర్చడంతో తమ పార్టీ గెలుపు ఖాయమని వైసీపీ నేతలు అంటున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com