Konaseema: కోనసీమలో దారుణం.. 8 ఏళ్ల బాలికపై మాజీ MPTC అత్యాచారం..

X
By - Divya Reddy |30 Aug 2022 10:30 AM IST
Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. 8ఏళ్ల బాలికపై మాజీ MPTC అత్యాచారానికి ఒడిగట్టాడు.
Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. 8ఏళ్ల బాలికపై మాజీ MPTC యార్లగడ్డ జగ్జీవన్ రావు అత్యాచారానికి ఒడిగట్టాడు. అంగన్వాడీ సెంటర్లో ఈ దారుణం జరిగింది. ఇదే అంగన్వాడీ సెంటర్లో నిందితుడి భార్య టీచర్గా పనిచేస్తోంది. యార్లగడ్డ జగ్జీవన్ రావును అరెస్ట్ చేసిన పోలసులు.. ఘటనపై విచారిస్తున్నారు. సున్నితమైన అంశం కావడంతో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించలేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com