చెన్నై-తిరుచ్చి హైవేపై బస్సు-లారీ ఢీ.. నలుగురు మృతి, 15 మందికి పైగా గాయాలు

చెన్నై-తిరుచ్చి హైవేపై బస్సు-లారీ ఢీ.. నలుగురు మృతి, 15 మందికి పైగా గాయాలు
చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై మదురాంతకంలో బస్సు ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అదుపు తప్పి లారీని ఢీకొట్టింది.

చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 15 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చెంగల్‌పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పడాలం పోలీసు అధికారులు తెలిపారు.

తమిళనాడులోని మధురాంతకంలో లారీని బస్సు ఢీకొన్న ఘటన సంచలనం సృష్టించింది. చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై బస్సు ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి లారీని ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 15 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చెంగల్‌పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పడాలం పోలీసు అధికారులు తెలిపారు.

Tags

Next Story