Visakhapatnam: విశాఖ రైల్వేకాలనీలో విషాదం.. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యాయత్నం..

Visakhapatnam: విశాఖ రైల్వేకాలనీలో విషాదం.. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యాయత్నం..
Visakhapatnam: విశాఖలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Visakhapatnam: విశాఖలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నగరం రైల్వే న్యూ కాలనీలో ఈ ఘటన జరిగింది. అక్కయ్యపాలెంలో గ్లాస్ వరల్డ్ అద్దాల షాపు నడిపిస్తున్న వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story