Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. భార్యను హతమార్చిన భర్త..

X
By - Divya Reddy |1 Jun 2022 2:15 PM IST
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. భార్య నాగరత్నంను చంపాడు భర్త రామరావు.
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. భార్య నాగరత్నంను చంపాడు భర్త రామరావు. ఈ ఘటన వెచ్చర్ల మండలం పూడివలసలో జరిగింది. కుటుంబ కలహాలతోనే.. భార్యను చంపినట్లు చెబుతున్నారు స్థానికులు. మృతి చెందిన నాగరత్నం.. ఏఎన్ఎంగా పనిచేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com