Nellore: రూ.2 లక్షలకు కోడలిని అమ్మేసిన అత్త.. రచ్చకెక్కిన మైనర్ పెళ్లి పంచాయితీ..
Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరులో మైనర్ పెళ్లి పంచాయితీ రచ్చకెక్కింది.
BY Divya Reddy20 Jun 2022 3:05 PM GMT

X
Divya Reddy20 Jun 2022 3:05 PM GMT
Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరులో మైనర్ పెళ్లి పంచాయితీ రచ్చకెక్కింది. తన కూతుర్ని 2 లక్షలకు అత్త అమ్మేసిందని కోడలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 14 ఏళ్ల మైనర్ కూతురుకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి కుదిర్చిందంటూ ఆరోపించింది. ఇదేంటని అడిగినందుకు పెళ్లి కొడుకు బంధువులు తనపై దాడి చేశారని వాపోయింది. ఈ మైనర్ బాలిక పెళ్లి పంచాయితీ కాస్తా గూడురు పోలీస్ స్టేషన్కు చేరింది.
Next Story
RELATED STORIES
Toyota Urban Cruiser: టయోటా అర్బన్ క్రూయిజర్.. ఫీచర్లు, ధర చూస్తే..
2 July 2022 12:00 PM GMTGold and Silver Rates Today : పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఈ...
2 July 2022 5:58 AM GMTPatil Kaki : అమ్మనేర్పించిన వంట ఆమెను కోటీశ్వరురాలిని చేసింది.. పాటిల్ ...
1 July 2022 12:30 PM GMTApple iPhone: ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్.. భారీ తగ్గింపు
1 July 2022 8:37 AM GMTGold and Silver Rates Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
1 July 2022 5:35 AM GMTWorld's Most Expensive Car Registration Number: ప్రపంచంలోనే అత్యంత...
30 Jun 2022 7:42 AM GMT