Nalgonda: నల్గొండ జిల్లాలో నిత్యపెళ్లికొడుకు.. ఏకంగా 19 మంది మహిళలను..

Nalgonda (tv5news.in)

Nalgonda (tv5news.in)

Nalgonda: నల్లగొండ పట్టణంలో.. పెళ్లిళ్ల మీద పెళ్లుళ్లు చేసుకున్న నిత్యపెళ్లి కొడుకు బాగోతం బయటపడింది.

Nalgonda: నల్లగొండ పట్టణంలో.. పెళ్లిళ్ల మీద పెళ్లుళ్లు చేసుకున్న నిత్యపెళ్లి కొడుకు బాగోతం బయటపడింది. ఓ చర్చిలో పియానో వాయిస్తున్న విలియమ్స్‌... అనేక మంది మహిళలను ట్రాప్‌ చేశాడు. చర్చికి వచ్చే మహిళలను లోబర్చుకున్నాడు. విలయమ్స్‌ ఉచ్చులో 19 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి భార్య తనూజ ఫిర్యాదుతో .. ఈ నిత్యపెళ్లికొడుకు బాగోతం వెలుగులోకి వచ్చింది.

రెండ్రోజుల క్రితం విలయమ్స్‌ను అదుపులో తీసుకనేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే.. హార్ట్‌ అటాక్‌ అంటూ హైడ్రామా చేసిన విలియమ్స్‌ .... ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యాడు. ఆసుపత్రి నుంచి విలయమ్స్‌ను అదుపులో తీసుకోనున్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story